కరోనా.. 17 వ స్థానంలో ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. అయితే ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో 20 వేలకు పైగా కేసులతో ఇండియా 17 స్థానంలో ఉందని తెలుస్తోంది. మహారాష్ట్ర, రాజస్థా…
తెలంగాణ పోలీసులను మెచ్చుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ పోలీసులను టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ మెచ్చుకున్నారు. మనం ఇండ్లలో సురక్షితంగా ఉండేందుకు పోలీసులు విరామం లేకుండా పని చేస్తున్నారు. మనకు అవసరమైన నిత్…
కృత్రిమ వైర‌స్ కాదు..
SARS-CoV-2 వైర‌స్ వ‌ల్ల కోవిడ్‌19 విజృంభిస్తున్న‌ది. అయితే ఆ వైర‌స్ పుట్ట‌క‌పై అమెరికా శాస్త్ర‌వేత్త‌లు కొన్ని సిద్ధాంతాలు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా బీభ‌త్సం సృష్టిస్తున్న  SARS-CoV-2 వైర‌స్ కృత్రిమ వైర‌స్ కాద‌న్నారు.  నేచ‌ర్ మెడిసిన్‌ మ్యాగ్జిన్‌లో ప్ర‌చురిత‌మైన ఓ క‌థ‌నంలో ఈ విష…
ఢిల్లీ అల్ల‌ర్లు.. 34కు చేరిన మృతుల సంఖ్య‌
ఢిల్లీ మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ది.  ఈశాన్య ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం .. సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా మూడు రోజుల పాటు రెండు వ‌ర్గాలు కొట్టుకున్నాయి. ఆ సంఘ‌ట‌న‌ల్లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 34కు చేరుకున్న‌ట్లు త…
ప్రగతి బాటలు
జిల్లా స్థాయిలో నిర్వహించే పంచాయతీ రాజ్‌ సమ్మేళనాల్లో కొత్తగా వచ్చిన పంచాయతీ రాజ్‌ చట్టంతో పాటు మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పిస్తారు. కాగా, మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉమ్మడ…
సీఏఏపై భారత సుప్రీంకోర్టుదే నిర్ణయం
మోదీ సర్కార్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణచట్టం (సీఏఏ) భారత రాజ్యాంగానికనుగుణంగా ఉందా? లేదా? అన్న సం గతిని ఆ దేశ సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని ఐరోపా కమిషన్‌ ఉపాధ్యక్షురాలు, ఈయూ విదేశాంగ వ్యవహారాలు, భద్రతా విధానంపై ఉన్నతస్థాయి ప్రతినిధి హెలెనా డాలీ పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఐరోపా పార్లమెంట్‌లోని ఆర…